సామజిక మాద్యమాలతో ఇటీవల ప్రచారం సాగిస్తున్నారు కొందరు. అయితే అందులో చాలా మంది మోసపూరిత ప్రకటనలతో నే ప్రజలను మోసం చేస్తుండటం విచారకరం. తాజాగా, అటువంటి ఒక
ఆన్లైన్లో సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వీరి ఉచ్చులో పడి సామాన్య ప్రజలతో పాటు ఉన్నత చదువులు చదివినవారు, ఉన్నతోద్యోగులు సైతం మోసం పోతున్నారు. తాజాగా సుప్రీంకోర్టు
టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాదరావు కుమారుడు, డాక్టర్ కోడెల శివరామకృష్ణ అరెస్టుకు రంగం సిద్ధమైందని అంటున్నాయి టీడీపీ వర్గాలు. కోడెల శివప్రసాదరావు.. గత 2014 ఎన్నికల్లో
మరోమారు అమెరికాలో తుపాకి గర్జించింది. దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వర్జీనియా రాష్ట్రంలోని బీచ్
పోలీసులు వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు సీనియర్లలో ఒకరిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర గడ్చిరౌలి ప్రాంతంలోని జలగాన్ జిల్లాకు చెందిన డాక్టర్ పాయల్ తాడ్వి(26) ముంబయిలోని
నేడు అవినీతి నిరోధకశాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ చోట్ల జరిపిన రైడ్లో పలువురు ప్రత్యక్షంగా పట్టుబడ్డారు. నగరంలోని మియాపూర్లో ట్రాన్స్కో ఏడీఈ రమేష్, సబ్ ఇంజినీర్ పాండులు
వైసీపీ అధినేత వైస్ జగన్పై విశాఖపట్టణం విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి చేసిన జనుపల్లి శ్రీనివాస్ నేడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. రాజమండ్రి సెంట్రల్
మారేడ్పల్లి పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తున్న మసాజ్, సెలూన్ సెంటర్పై దాడులు నిర్వహించారు. మసాజ్ సెంటర్ మేనేజర్, విటుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా, ముగ్గురు యువతులను పునరావాస
గుర్తుతెలియని వ్యక్తులు ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మనోజ్ చెన్నాపై దాడికి పాల్పడ్డారు. భువనేశ్వర్ నుంచి అసిక వెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్టు సమాచారం. బ్రహ్మపుర బైపాస్
నిఘావర్గాలు ఏపీలో కి సముద్రమార్గం ద్వారా ఉగ్రవాదులు ప్రవేశించారని హెచ్చరించాయి. దీనితో అప్రమత్తమైన ఏపీ పోలీసులు అన్ని జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. హోటళ్లు, లాడ్జీల్లో కొత్తవారు దిగితే