తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ వ్యవహారం పోలీసులకు సవాల్గా మారింది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్న పోలీసులు ఇప్పటివరకు 14
తెలుగు అకాడమీలో రూ.70 కోట్ల మేర నిధులు గల్లంతైన వ్యవహారంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మస్తాన్ వలి, పద్మావతి అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ బ్యాంకు