భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని రేపు (జనవరి 6) డిశ్చార్జ్ చేయనున్నారు. అయితే దాదా ఆరోగ్య పరిస్థితిని రోజూ పర్యవేక్షిస్తామని వుడ్ల్యాండ్స్ హాస్పిటల్
బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఆస్పత్రిలో చేరారు.. ఇవాళ ఉదయం కోల్కతాలోని తన ఇంట్లోని వ్యాయామం చేస్తుండగా చాతీలో నొప్పి రావడంతో విలవిల్లాడిపోయారు దాదా.. దాంతో.. హుటాహుటిన
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సూచనలను బేఖాతరు చేశాడు. ఫిట్నెస్ లేదంటారా… అయితే మ్యాచ్ ఆడి చూపిస్తా అనే మొండితనాన్ని
ఐపీఎల్ 2020లో పలువురు యువ క్రికెటర్లు వెలుగులోకి రావడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఆరుగురు టాలెంటెడ్ క్రికెటర్లు తమకు వచ్చిన
పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధిస్తేనే ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ వెళ్తాడని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. కరోనా బ్రేక్ తర్వాత టీమిండియా ఆడే
వచ్చే ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్ భారత పర్యటన సందర్భంగా జరగనున్న డే-నైట్ పింక్ బాల్ టెస్టుకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు.