telugu navyamedia

Senior Politician Motkupalli Narasimhulu To Join TRS Party

నేడు తెరాస తీర్థం పుచ్చుకోనున్న మోత్కుప‌ల్లి..

navyamedia
మాజీ మంత్రి, సీనియర్‌ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సోమవారం గులాబీ తీర్థం పుచ్చుకొనున్నారు.తెలంగాణ భవన్‌లో మధ్యా హ్నం రెండు గంటలకు జరిగే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి