గుంటూరు సంగం సర్వర్లు హ్యాకింగ్ కు గురయినట్లు తెలిపింది. సర్వర్లు యాక్సిస్ పై ఇప్పటికే ఏసీబీ- సంగం మధ్య వివాదం జరుగుతుంది. ప్రైవేటు వ్యక్తులను సర్వర్ రూమ్
ధూళిపాళ్ల క్వాష్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా విచారణపై స్టే ఇవ్వాలని కోరారు ధూళిపాళ్ల న్యాయవాదులు. ధూళిపాళ్లకి కరోనా సోకటంతో విచారణ