ప్రస్తుతం ఏపీలో పంచాయితీల రగడ నడుస్తుంది. నిమ్మగడ్డ వర్సెస్ వైసీపీగా లోకల్ వార్ నడుస్తోంది. వైసీపీ పార్టీ ఎత్తులకు నిమ్మగడ్డ పై ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగా..
ఏపీ పంచాయతీ ఎన్నికలను ఎస్ఈసీ రీషెడ్యూల్ చేసింది. ఏపీ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంకాకపోవడంతో రీషెడ్యూలు చేస్తున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. మొదటి దశకు ఈనెల 29 నుంచి నామినేషన్లు