ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అందరూ వరుస సినిమాలు చేస్తున్నారు. అందులో యువ హీరో నాగశౌర్య కూడా ఉన్నాడు. అయితే నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా మరో సినిమా రానున్న విషయం తెలిసిందే. దీని గురించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. వీరి కాంబోలో ఇదివరకే వచ్చిన అరవింద
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో ప్రాజెక్ట్ చేసేందుకు సిద్దంగా ఉన్నాడన్న ప్రకటన మరింత క్రేజీగా మారింది. ప్రస్తుతం పవన్ బాలీవుడ్ సినిమా పింక్ను తెలుగులో
ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్ జంటగా శర్వంత్ రామ్ క్రియేషన్స్, శ్రీ షిర్డీసాయి మూవీస్ పతాకాలపై రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం
రంగ్దే సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు హీరో నితిన్. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సన్నద్దం అవుతోంది. అయితే రంగ్దే సినిమా పూర్తయ్యాక నితిన్
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సందీప్ కిషన్. ఆ తర్వాత మంచి విజయాలు అందుకోలేదు సందీప్ కిషన్. అయితే.. తాజాగా.. సందీప్ కిషన్ హీరోగా
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తెరకెక్కస్తున్న సినిమా ‘ఆచార్య’ షూటింగ్ మొదలైన సంగతి తెలసిందే. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వ వహిస్తున్నాడు. ఈ సినిమా తరువాత చిరు