వైఎస్సార్సీపీలో సొంత పార్టీలోని నేతల మధ్య లుకలుకలు మళ్ళీ మొదలయ్యాయి. చాలా రోజులుగా చిత్తూరు జిల్లా నగరి వైఎస్సార్సీపీలో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే రోజా,
నగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా డప్పు కొట్టి దరువేసి సందడి చేశారు. అదిరిపోయేలా డప్పుపై దరువేసి అందరిలో జోష్ నింపారు. పుత్తూరులో