ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 4 నుంచి ఒక్కపూట బడులు నిర్వహించనున్నట్లుఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఉదయం 7.30
విమర్శలు, ఒత్తిళ్ళ మధ్య పరీక్షల నిర్వహణకు ముందుకు వెళుతుంది ఏపీ సర్కారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పై ప్రిపరేటరీ సమావేశం నిర్వహించారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.