telugu navyamedia

Maraiguda police station

ఏకే-47 రైఫిల్‌తో నలుగురు సహోద్యోగులను కాల్చిచంపిన సీఆర్పీఎఫ్ జవాన్..

navyamedia
తెలంగాణ  ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఘోరం చోటు చేసుకుంది. సీఆర్పీఎఫ్ జవాన్ ఏకే-47 రైఫిల్‌తో నలుగురు సహోద్యోగులను కాల్చిచంపాడు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పారామిలటరీ దళానికి చెందిన శిబిరం