కుంభమేళలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కుంభమేళాలో పాల్గొన్న 30 మంది నాగసాధువులకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆల్ ఇండియా అఖాడా పరిషత్ నాయకుడు
మన దేశ వ్యాప్తంగా ప్రచురము పొందిన వాటిలో కుంభమేళా కూడా ఒక్కటి. అయితే మాములుగా ఈ కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. దేశంలోని నలుమూలల నుంచే కాకుండా
ఈసారి కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్రాజ్లో భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 40 పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసులంతా కుంభమేళాలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ