telugu navyamedia

Kharkiv city

ఉక్రెయిన్​- రష్యా దాడుల్లో ఎంబీబీఎస్ విద్యార్థి నవీన్​ మృతి.. భారత్‌కు చేరిన మృతదేహం

navyamedia
ఉక్రెయిన్​లో రష్యా యుద్ధం కారణంగా చనిపోయిన భారతీయ ఎంబీబీఎస్ విద్యార్థి నవీన్​ మృతదేహం.. సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు బెంగళూరు చేరుకుంది. నవీన్​ పార్థివదేహానికి కర్ణాటక ముఖ్యమంత్రి