ఉక్రెయిన్- రష్యా దాడుల్లో ఎంబీబీఎస్ విద్యార్థి నవీన్ మృతి.. భారత్కు చేరిన మృతదేహం
ఉక్రెయిన్లో రష్యా యుద్ధం కారణంగా చనిపోయిన భారతీయ ఎంబీబీఎస్ విద్యార్థి నవీన్ మృతదేహం.. సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు బెంగళూరు చేరుకుంది. నవీన్ పార్థివదేహానికి కర్ణాటక ముఖ్యమంత్రి