దేశం ప్రమాదకరస్థితిలో ఉంది.. విద్వేష రాజకీయాల్లో చిక్కి దేశం విలవిల్లాడుతోంది..
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన