పిల్లలకు మనం ఇచ్చేఅసలైన ఆస్తి చదువే..మేనమామగా పిల్లలను చదివించే బాధ్యత నాదే..
పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే అసలైన ఆస్తి చదువేనని, పేదరికం కారణంతో చదువులు ఎట్టిపరిస్థితుల్లో ఆగిపోకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్ వేదికగా