పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే అసలైన ఆస్తి చదువేనని, పేదరికం కారణంతో చదువులు ఎట్టిపరిస్థితుల్లో ఆగిపోకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్ వేదికగా
కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ యూట్యూబ్ ఛానల్ విలేకరిని దారుణంగా హత్యచేశారు. ఈ సంఘటన పదేళ్లుగా ఆదివారం రాత్రి జరిగింది. విలేకరిగా పనిచేస్తున్న కేశవ(32) పై కక్షగట్టిన
ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ… నంద్యాల ఘటన తనను భాధ కలిగించిందని అన్నారు. ఎక్కడా తన మన బేధం చూపలేదని…ఎవరికైనా న్యాయం ఒకటేనని చర్యలు తీసుకున్నామని తెలిపారు. బాధ్యులైన పోలీసులను
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… అబ్దుల్ సలాం ఆత్మహత్య ఘటన చాలా బాధాకరమన్నారు. అబ్దుల్ సలాం ఆత్మహత్యపై సీఎం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారన్నారు. ఈ ఘటనలో