భూముల కొనుగోలువ్యవహారంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఘాటుగా స్పందించారు. సెంటుపట్టా పేరుతో మీ పార్టీ నాయకులు కోట్ల రూపాయలు కూడపెడుతున్నారన్నారు. రూ.12 లక్షల భూమికి
టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం పాల్పడుతోన్న చర్యలపై మాజీ మంత్రి, టీడీపీ నేత, దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ‘ఎన్నికల ముందు ఆరు లక్షల కోట్ల రూపాయల
ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులను తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు.
లాక్డౌన్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న బైక్లు రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో పడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు స్పందించారు.