telugu navyamedia

Devineni Uma Telugudesam YSRCP

రైతుల వద్ద నుండీ కమీషన్ల వసూళ్లు: దేవినేని

vimala p
భూముల కొనుగోలువ్యవహారంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఘాటుగా స్పందించారు. సెంటుపట్టా పేరుతో మీ పార్టీ నాయకులు కోట్ల రూపాయలు కూడపెడుతున్నారన్నారు. రూ.12 లక్షల భూమికి

వైసీపీ చర్యలపై దేవినేని ఫైర్

vimala p
టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం పాల్పడుతోన్న చర్యలపై మాజీ మంత్రి, టీడీపీ నేత, దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ‘ఎన్నికల ముందు ఆరు లక్షల కోట్ల రూపాయల

వేలకోట్ల ప్రజాధనం వృథా చేశారు: దేవినేని ఉమ

vimala p
ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులను తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు.

పెనాల్టీ లేకుండా బైక్‌లు విడుదల చేయాలి: దేవినేని ఉమ

vimala p
లాక్‌డౌన్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్న బైక్‌లు రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీ‌స్‌ స్టేషన్లలో పడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు స్పందించారు.