ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2021) సీజన్ ప్రారంభానికి ముందే తన బ్యాటింగ్లోని తప్పులు సరిదిద్దుకొని, టెక్నిక్లో స్వల్ప మార్పు చేసుకున్నానని ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీషా
ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో