విజయవాడలో ప్రైవేట్ ఆస్పత్రులపై వేటు పడింది. కరోనా కష్టకాలంలో చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేయడం, ఆరోగ్య శ్రీకి బెడ్లు కేటాయించని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకుంది..
మన దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అయితే అందులో మహారాష్ట్రలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. దేశంలో నమోదవుతున్న