విశాఖ పట్నంలో తన కాన్వాయ్ నిలిపివేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నలభై ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు.
బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత గురువారం విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. టూరిజం రిసార్ట్స్ పేరుతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ