సింగరేణి కార్మికులకు శుభవార్త. 72, 500 బోనస్ ప్రకటించిందిసింగరేణి. గతేడాది కార్మికులకు 68,500 బోనస్ ను సింగరేణి చెల్లించింది. ఈ ఏడాది ఆ బోనస్ మొత్తాన్ని పెంచింది.
దసరా పండుగ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియా కు