ఇప్పుడు సినీ పరిశ్రమలో నవతరం హవానే కొనసాగుతోందంటే కారణం నూతనత్వమే. టాలీవుడ్ యువ దర్శకులు విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ పోతున్నారు. వారిలో కొందరికి హిట్లు పడుతున్నాయి.
బాలీవుడ్ మరో విషాదం నెలకొంది. 2020లో సంవత్సరం చిత్ర పరిశ్రమకు కలిసివచ్చినట్లుగా లేదు. ఎందుకంటే కరోనాతో ఇప్పటికే షూటింగ్లు, థియేటర్లు మూతపడగా.. మరోవైపు ప్రముఖ నటులు మృతి
బీహార్ ఎన్నికల ఫలితాలపై బాలీవుడ్ నటుడు సోనూసూద్ కామెంట్ చేసాడు. బీహార్ ప్రజలు మంచి కోసం ఎదురుచూస్తున్నారని..ఈ దేశ ప్రజలు ప్రభుత్వాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారని పేర్కొన్నారు.
బాలీవుడ్ హీరోలు రెండు రెండు పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా గడిస్తునారు. ఇలానే ఓ హీరోగారు కూడా రెండు సార్లు పెళ్లిపీటలెక్కడు. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు రెండో
సినీ ప్రేమికులు అంత ఈజీగా మర్చిపోలేని సినిమా దిల్వాలే దుల్హనియా లేజేయాంగే. 1995 లో విడుదలైన ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమ రికార్డులను తిరగరాసింది. ప్రేమకథా
గత ఏడాది దీపావళికి విడుదలైన కార్తీ ఖైదీ తెలుగులో ఎంతటి ఘనవిజయం అందుకుందో తెలిసిందే. ఈ మధ్య దక్షిణాది పరిశ్రమల సినిమాలపై బాలీవుడ్ నిర్మాతలు ఆసక్తిచూపుతున్నారు. అందుకే
కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ కుదేలైన విషయం తెలిసిందే. షూటింగ్ లు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. దాంతో పెద్ద