telugu navyamedia

army base camp

మణిపూర్‌లో విషాదం: ఆర్మీ బేస్ క్యాంప్‌పై కొండ‌చ‌రియ‌లు విరిగిపడి ఏడుగురు మృతి..45 మంది జవాన్లు గల్లంతు

navyamedia
మ‌ణిపూర్ లో ఘోర‌ప్ర‌మాదం చోటుచేసుకుంది,నోనీ జిల్లాలో భారీ కొండచరియలు ఆర్మీ బేస్‌ క్యాంప్‌పై విరిగిపడటంతో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, 45 మంది గల్లంతయ్యారు.  ప‌లువురు జ‌వాన్ల‌కు గాయాలు అయ్యాయి. వారంద‌రినీ