ఏపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పరిశ్రమలు బై బై జగన్ అంటూ వెళ్లిపోతున్నాయని టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర విమర్శించారు.
ఏపీ నీటి దోపిడీని అడ్డుకుంటామని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. దీనిపై ఇప్పటికే ఎన్జీటీకి ఫిర్యాదు చేశామని, కేంద్రంతోనూ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. మంత్రి
ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణకు తీవ్ర నష్టం అని.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి
పార్టీ ముఖ్యనేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జులతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. జగన్ అసమర్థ, అబద్ధాల పాలనతో యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని విమర్శించారు. పారిశ్రామిక
ఏపీ శాసనమండలి రద్దు ప్రక్రియను వెంటనే చేపట్టాలని కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రహ్లాద్ జోషికి ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ
ఏపీ సర్కార్ చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్పై తన ట్విట్టర్ వేదికగా స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఏపీలో నిన్న నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరిగిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీలుగా లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు, రమేష్ యాదవ్ ప్రమాణ స్వీకారం