ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రం కుంటిసాకులు చెబుతోంది..
ఆంధ్రప్రదేశ్కు హోదా ఎగ్గొట్టడానికి బీజేపీ కుంటిసాకులు చెబుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన