కొవిడ్ నివారణ చర్యలపై అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్షించారు. ఆసుపత్రి హెల్ప్లైన్ సహా పడకల ఖాళీ వివరాలను బ్లాక్బోర్డుపై రాయాలని జగన్ సూచించారు. ప్రతి జిల్లాలో
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ కరోనాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ దేశంలోనే ముందంజలో ఉందనన్నారు.
ఒక్క రోజే ట్రూనాట్ మిషన్ల ద్వారా 4వేలకుపైగా కక్రోనా పరీక్షలు చేశామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. కోవిడ్-19 నివారణా చర్యలపై జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.