ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే సభలో గందరగోళం నెలకొన్నది. టిడిపి సభ్యులు అడిగిన అంశాన్ని పదేపదే అడుగుతున్నారని, ఒకసారి సమాధానం చెప్పమని ప్రభుత్వం చెప్పడంతో టీడీపీ అభ్యంతరం తెలిపింది.
ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశం ఆసక్తికరంగా సాగింది. ఈ బీఏసీ సమావేశంలో అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి చురకలు అంటించారు. అంతేకాదు బీఏసీలో అచ్చెన్నపై పలు
అసెంబ్లీ సమావేశాల సన్నాహాక సమావేశం నిర్వహించారు స్పీకర్ తమ్మినేని, మండలి ఛైర్మన్ షరీఫ్. వివిధ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు లేకుండానే సమావేశాలను
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈరోజు సభలో కాపు రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఉదయం బీసీ సంక్షేమ మంత్రి అచ్చెన్నాయుడు ఈ బిల్లును