telugu navyamedia

Andhra Pradesh CM YS Jagan

శ్రీకాకుళంలో ఘోర రైలు ప్రమాదం..ఐదుగురు మృతి..

navyamedia
శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఐదుగురు ప్రయాణికులను ఢీకొట్టడంతో అక్కడి కక్కడే ఐదుగురు దుర్మరణం చెందారు.

శుభకృత్‌లో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి..

navyamedia
తెలుగు సంవత్సరాది ఉగాది పండ‌గ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో