చెన్నూర్ ఎమ్మెల్యే జి. వివేక్ వెంకటస్వామికి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ , మక్తల్ ఎమ్మెల్యే వి. శ్రీహరి ల కు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. కోమటిరెడ్డి
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మరోసారి కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షలు చేయించుకోగా… ఆమెకు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయ్యిందని కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ కమ్యూనికేషన్స్