‘అగ్నిపథ్’ ఆందోళనలు పథకం ప్రకారమే ..ప్రజాస్వామ్య దేశంలో అల్లర్లు సమంజసం కాదు..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన హింసాత్మక ఘటన దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘అగ్నిపథ్’ విషయంలో యువతను తప్పుదారి పట్టిస్తున్నారని కిషన్రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి