ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రామయ్య కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో గురువారం సాయంత్రం విద్యానగర్లోని ఆయన
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా కేవలం తెలంగాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. అధికార చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై స్పష్టత
ఎక్సైజ్శాఖ కొత్తగా అనుమతులు ఇచ్చిన కంపెనీల్లో ఒకటైన ‘లీలాసన్స్ ఆల్కా బెవ్’ సంగారెడ్డి జిల్లాలోని మల్లేపల్లిలో బీర్లను తయారు చేస్తుంది. ఇదే కంపెనీ ఏపీలో ‘ట్రెడిషనల్ ఎక్స్లెన్స్
బయ్యారం మండలం కొత్తపేట జిల్లా మహబూబాద్కు చెందిన ప్రకాష్ అనే ఉద్యోగార్థి కంబోడియాలో శారీరకంగా దాడి చేసి చిత్రహింసలకు గురిచేసిన తర్వాత దారుణమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2024 , ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలపరీక్షలు మే 24 నుండి జూన్ 3 వరకు నిర్వహించనుంది.
తిరుమలలో దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత బయటికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ-తెలంగాణ సంబంధాలపై మాట్లాడారు. ఏపీలో
మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో నాలుగు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని
కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై సోమవారం ఆరోపించారు. కరీంనగర్లో బిజెపి ఎంపి బండి సంజయ్కుమార్కు మద్దతుగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ) నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. తెలంగాణ దోస్త్ నోటిఫికేషన్ 2024 వివరాలు: *మొదటి