జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంపై ఎన్నికల అనంతరం జేడీ లక్ష్మీనారాయణ విశ్లేషణ చేశారు. “నాకు తెలిసినంత వరకు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలతో పాటు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయభేరీ మోగిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో మే 13న జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఎన్నికల సంఘం నామినేషన్లను ఏప్రిల్ 18 మరియు 25 మధ్య స్వీకరించబడింది,
ఒకానొక సినిమాలో చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్నా, రాజకీయాలు తనను ఎప్పటికీ వదలవని సూచించే డైలాగ్ చెప్పాడు. నిజానికి చిరంజీవి చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
తెలుగుదేశం అభ్యర్థుల మూడో జాబితాను పార్టీ అధ్యక్షుడు నాయుడు గారు విడుదల చేసారు . కాసేపటి క్రితమే…తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థుల మూడో
కర్నూలు జిల్లాలోని ఆదోని, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలపై అందరి దృష్టి పడింది తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి భాగస్వామ్య పక్షాలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించకపోగా, అధికార