telugu navyamedia

కమీషనర్ సురేష్‌కుమార్‌

బాలికల విజయాధారం: ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలులో సత్తాచాటిన బాలికలు.

navyamedia
ఏపీలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను విజయవాడలోని పాఠశాల విద్యా కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ విడుదల చేశారు.

కొద్దిసేపటి క్రితం SSC బోర్డ్ వారిచే విడుదల చేసిన పది ఫలితాల్లో స్టేట్‌ 1st ర్యాంక్‌ సాధించిన ఏలూరు విద్యార్ధిని.

navyamedia
2024 ఏడాది పదో తరగతి ఫలితాల్లో మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి ఏలూరు జిల్లాకు చెందిన “ఆకుల వెంటక నాగ సాయి మనస్వి”

AP SSC Results: ఏపీ ఎస్‌ఎస్‌సీ రిజల్ట్స్‌ విడుదల..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌. 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు.