telugu navyamedia

టీడీపీ

నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

Navya Media
నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం – మధ్యాహ్నం 2.30 గంటలకు ఎంపీలతో భేటీ కానున్న చంద్రబాబు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై

ఏపీ: జూన్ 11న TDP శాసన సభా పక్ష సమావేశం

Navya Media
అసెంబ్లీ ఎన్నికల్లో 135 స్థానాలు సాధించిన తర్వాత, తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ (TDLP) TD సమావేశం జూన్ 11న జరగనుంది. టీడీపీ అధినేత N. చంద్రబాబు నాయుడు

టీడీపీ విజయం తర్వాత చంద్రబాబును కలిసిన సీఎస్, డీజీపీ

Navya Media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా బుధవారం ఉదయం టీడీపీ అధ్యక్షుడు ఎన్

Live Update: ఏపీలో బీజేపీ తొలి విజ‌యం

Navya Media
ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బీజేపీ బోణీ కొట్టింది. అన‌ప‌ర్తిలో బీజేపీ అభ్య‌ర్థి న‌ల్ల‌మిల్లి రామ‌కృష్ణారెడ్డి విజ‌యం సాధించారు. టీడీపీ నేత‌గా ఉన్న న‌ల్ల‌మిల్లికి ఆ పార్టీ నుంచి

నగరిలో మంత్రి రోజాకు ఎదురురుదెబ్బ

Navya Media
ఏపీ టూరిజం మంత్రి రోజా నగరి నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసేసరికి రోజా బాగా వెనుకబడ్డారు.

Live Update: కోనసీమలో టీడీపీ క్లీన్ స్వీప్.. కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోతున్న వైసీపీ మంత్రులు

Navya Media
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి దూకుడు కొనసాగిస్తోంది. మెజార్టీ మార్కును దాటేసిన కూటమి 128 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైసీపీ

ఎన్నికల సంఘం ఆదేశాలపై జోక్యం చేసుకోవద్దని ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ YSRCP.

navyamedia
పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై ఎన్నికల సంఘం ఆదేశాలపై జోక్యం చేసుకోవద్దని ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ YSRCP కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయాన్ని

ఎన్నికల ప్రచారంలో మహిళలకు నగదు పంపిణీ చేసినందుకు టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు.

navyamedia
ఎన్నికల ప్రచారంలో మహిళలకు నగదు పంపిణీ చేశారనే ఆరోపణలతో సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి 17 లోక్సభ స్థానాలలో విజయభేరీ మోగిస్తుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలతో పాటు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయభేరీ మోగిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు.

పిన్నెల్లికి మధ్యంతర బెయిల్‌ తీర్పుపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేసారు.

navyamedia
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇచ్చిన తీర్పుపై

ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి అనుకూలం: ప్రముఖ సెఫాలజిస్ట్ సంజయ్ కుమార్

navyamedia
ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా సాగాయి. పోలింగ్ శాతం భారీగా పెరిగిపోయింది. దేశంలోనే రికార్డు స్దాయిలో 82 శాతం పోలింగ్ నమోదైన

వైసీపీకి పరాజయం తప్పదన్న ఎన్నికల వ్యూహకర్త: ప్రశాంత్ కిశోర్

navyamedia
ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. వైసీపీకి పరాజయం తప్పదని పేర్కొన్నారు. ప్రముఖ పాత్రికేయురాలు బర్ఖాదత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ