😏గోంగూరకి ఆహం ఎక్కువ.. ఎందుకంటే తాను గుంటూరు వాసినని… 🥰తోటకూరకి వయ్యారం ఏక్కువ .. ఏందుకంటే నవనవ లాడతానని … 😏పొట్లకాయకి పొగరు ఎక్కువ.. ఎందుకంటే ఐదడుగులు
(సురేష్..9948546286) అభ్యర్థుల్లో స్మశాన వైరాగ్యం.. ఊళ్ళలో స్మశాన నిశ్శబ్దం..! నిన్నటి వరకు ఓటోఓటో అన్న ఆటోలు.. ఇప్పుడు బేరాల్లేక ఓ మూల పడున్నాయి.. మైకులు.. మళ్లీ వినాయక
Writer Sri Ramana2023లో చిత్ర సీమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కొక్కరుగా ఈ లోకాన్ని విడిచిపోతున్నారు. తాజాగా మిథునం కథా రచయత శ్రీరమణ అనారోగ్యంతో కన్నుమూసారు. ఈయన
శ్రీ భగీరథ గారి కలం నుంచి జాలువారిన పరిశోధనాత్మక గ్రంథం ‘నాగలాదేవి ‘, శ్రీకృష్ణదేవరాయల ప్రేమకథ పుస్తకాన్ని పరిశీలించాను. ఎంతో ఆనందం కలిగింది. శ్రీ రాయలవారి రెండవ
రుగ్వేదంలో ఆంధ్రులున్నారు. రామాయణంలో సీతకోసం ఆంధ్రదేశంలో వెదకడం ఉంది. పోతన భాగవతం ప్రకారం బలి సంతానంలో ఆఖరివాడు ఆంధ్రుడే. యుధిష్ఠిర చక్రవర్తి పట్టాభిషేకోత్సవానికి హాజరైన రాజులలో ఆంధ్రరాజూ