జలమండలి గ్రేటర్ ప్రజల దాహార్తిని తీర్చడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న కృష్ణా జలాల నీటి తరలింపులో అప్రమత్తమైంది. ఎండలు తీవ్రంగా ఉండడంతో నీటి డిమాండ్ పెరుగడం, ఇదే
ఆర్టీసీ బస్సు బాలాపూర్ చౌరస్తా సమీపంలో బీభ త్సం సృష్టించింది. అతివేగంతో ఉన్న బస్సు అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కి..విద్యుత్ హైమాక్స్ స్తంభాలను ఢీకొట్టింది. ఒక్కసారిగా స్థానికులు,
యూపీపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. జూన్ 2న హైదరాబాద్ సహా వరంగల్ పట్టణాల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ జిల్లాలో 103 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రంజాన్ మాసం ఆఖరి శుక్రవారం ప్రార్థ్ధనల సందర్భంగా చార్మినార్ మక్కా మసీదు, సికింద్రాబాద్ జామా మసీదు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ
ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సుమారు అరగంటకుపైగా పలు విషయాలపై మాట్లాడారు. నవరత్నాలు తూచ తప్పకుండా పాటిస్తానని జగన్ హామీ
సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డికి నరేంద్రమోదీ కేబినెట్లో స్థానం దక్కింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి కిషన్ రెడ్డికి ఫోన్ వచ్చింది.
2019-20 వైద్యవిద్య సంవత్సరానికి తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లు భారీగా పెరిగాయి. గతేడాది అందుబాటులో ఉన్న సీట్లతో పోల్చితే ఏకంగా 1050 సీట్లు పెరగడం విశేషం. ప్రభుత్వ వైద్యంలో
తీవ్రమైన ఎండలు .. వేడితో చల్లని ప్రాంతాలను ఎంచుకుంటున్నారు ప్రజలు. మందుబాబులు మాత్రం ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు బీర్లు తెగ తాగేస్తున్నారు. ఎండాకాలం ముదరడంతో గ్రేటర్లో
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి అతిథిగా విచ్చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఘనవిజయం సాధించిన అనంతరం జగన్ హైదరాబాద్ లో కేసీఆర్ నివాసానికి వెళ్లగా అపూర్వ స్వాగతం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజాసేవకే తన జీవితం అంకితమని తెలిపారు. తాను సినిమాలో నటించబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను ఆయన ఖండించారు.