మార్స్ (అరుణ గ్రహం) పైకి ఇప్పటికే అమెరికా, ఇండియాలాంటి దేశాలు స్పేస్క్రాఫ్ట్లను పంపించాయి. అక్కడ మనిషి జీవించడానికి అనుకూల వాతావరణం ఉందా లేదా అన్నదానిపై పరిశోధనలు జరుగుతున్నాయి.
సామజిక మాధ్యమాలలో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ఒకేఒక్కటి.. ఫేస్బుక్. నిన్నమొన్నటి వరకు ఇది యువతకు బ్యాంకు ఖాతా కంటే గొప్పది. ఏది ఉన్నా, లేకున్నా ఫేస్బుక్ ఖాతా
ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్ యాడ్స్ కోసం కొత్త ఫార్మాట్ ను అందుబాటులోకి తేనుంది. యాడ్వర్డ్స్ సేవల ద్వారా అడ్వటైజర్ల నుంచి భారీ మొత్తంలో సొమ్ము సంపాదిస్తుందనే
ఐఆర్సీటీసీ రైల్వే ప్రయాణికుల కోసం మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. చార్ట్స్/వెకెన్సీ ఫీచర్ పేరిట లభ్యమవుతున్న ఈ ఫీచర్ను ప్రయాణికులు ఐఆర్సీటీసీ యాప్, వెబ్సైట్లలో పొందవచ్చు.
శాంసంగ్ సంస్థ సరికొత్త గెలాక్సీ ఎస్10 సిరీస్ ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్లు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో వినియోగదారులకు లభిస్తున్నాయి. ఈ క్రమంలో
జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ స్వచ్ఛత, పరిశుభ్రత కోసం ప్రజల్లో మార్పు వస్తేనే నగర వీధుల్లో మార్పు వస్తుందని, ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరమని అన్నారు. పవర్
పుర్రెకోబుద్ది.. అన్నటుగా, ఇటీవల ఏ పని చేసినా అందులో సృజనాత్మకతను జోడిస్తున్నారు కొందరు. ఈ నేపథ్యంలోనే ఒక పెళ్లి పిలుపుకు వీరు పాటించిన ఆ కొత్తదనం ఏమిటో
వివో మరో సరికొత్త స్మార్ట్ఫోన్ ‘వివో ఐక్యూ’ ను తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో అతిపెద్ద డిస్ప్లేను ఏర్పాటు చేశారు. అధునాతన ప్రాసెసర్, ర్యామ్లను ఈ
దేశంలో పలు సందర్భాలలో ఎక్కడ బాంబు పేలినా ఆ మూలాలు హైదరాబాద్నగరంలో ఉన్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. అందుకే తాజాగా సరిహద్దుల్లో ఉద్రిక్తల దృష్ట్యా భద్రతాబలగాలు నగరంలో
తనకంటూ అన్నిటిలో ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనా, సోషల్ మీడియా యాప్ ‘టిక్ టాక్’ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి యూత్ లో విపరీతమైన
ప్రముఖ మొబైల్ ఉత్పాదక సంస్థ ఆర్కోస్ తన నూతన స్మార్ట్ఫోన్ ఆక్సిజన్ 68ఎక్స్ఎల్ను త్వరలో విడుదల చేయనుంది. అధునాతన ఫీచర్లతో, అతిపెద్ద డిస్ప్లే తో.. లాంగ్ టైం