telugu navyamedia

రాజకీయ

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌గా.. సోనియా గాంధీ..

vimala p
సోనియా గాంధీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇవాళ ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌.. సోనియా

వైఎస్ఆర్ అక్షయ పాత్రగా … మధ్యాహ్నభోజన పథకం..కార్మికుల గౌరవవేతనం 3వేలు..

vimala p
మధ్యాహ్న భోజన పథకం, పాఠశాల విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి వైయస్ఆర్ అక్ష్యయ పాత్రగా నామకరణం చేశారు. ఇకపై

మద్యనిషేధానికి సిద్దమైన జగన్.. ఐదేళ్ళలో సరి…

vimala p
వైసీపీ చీఫ్ జగన్ తాము అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి, ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు

ఇక జలవనరుల మంత్రిత్వశాఖ… జల్‌శక్తి మంత్రిత్వశాఖగా…

vimala p
కేంద్రం, జలవనరుల మంత్రిత్వశాఖ పేరును మార్చింది. ఇకపై దీనిని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖగా పిలవనున్నారు. కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజస్థాన్‌కు చెందిన గజేంద్ర షెఖావత్‌కు

ఏపీసీఎం జగన్ పీఏ గా.. నాగేశ్వరరెడ్డి ..

vimala p
కె.నాగేశ్వరరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పీఏగా నియమితులయ్యారు. పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయం పీఏగా డి.రవిశేఖర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

ఈ ఏడాది… రైతులకు అనుకూలంగా .. వర్షాలు..

vimala p
భారత వాతావరణ శాఖ ఈ ఏడాది కరవుతీరా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్-సెప్టెంబరు మధ్య సగటు వర్షపాతంలో 96 శాతం నమోదవుతుందంటూ రైతులకు

ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న రెండో మహిళగా.. నిర్మలా సీతారామన్ రికార్డు ..

vimala p
అమిత్ షా, బీజేపీని రెండోసారి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడంతో, కీలక పదవి దక్కింది. కేంద్రమంత్రి వర్గంలోనే అత్యంత ముఖ్యమైన హోంమంత్రి పదవీ బాధ్యతలను ఆయన

ఇక రాష్ట్రాలపైనే .. మోడీ కన్ను .. క్షుణ్ణంగా పనితీరు పరిశీలన..

vimala p
దేశంలోని అన్ని రాష్ట్రాల పనితీరును కీలకమైన పది రంగాల్లో 51 సూచీల ద్వారా కేంద్ర ప్రభుత్వం మదింపు చేయబోతోంది. ఇందుకోసం సుపరిపాలన సూచీ (సీజీఐ)కి సంబంధించిన మెరుగుపరచిన

మొదటి క్యాబినెట్ లోనే.. మోడీ తాయిలాలు .. రైతులకు పెన్షన్, కిసాన్ యోజన..

vimala p
తొలిసారి నూతన క్యాబినెట్ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైంది. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ రంగానికి

అమెరికాలో మరోసారి .. కాల్పులు.. 11 మృతి..

vimala p
మరోమారు అమెరికాలో తుపాకి గర్జించింది. దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వర్జీనియా రాష్ట్రంలోని బీచ్

దేశంలోనే ధనిక .. ఎంపీ .. కాంగ్రెస్ ఎంపీ నకుల్ నాథ్..

vimala p
దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య క్రతువుగా భావించే ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ప్రధానిగా నరేంద్ర మోదీ రెండో పర్యాయం బాధ్యతలు స్వీకరించారు. 58

జూన్ 17 నుండే .. పార్లమెంట్ సమావేశాలు..

vimala p
నేటి నూతన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలకనిర్ణయాలలో పార్లమెంట్ సమావేశాల తేదీలు ఖరారు చేయడం ఒకటి. కేంద్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మరికొన్నిరోజుల్లో పార్లమెంటు సమావేశాలు