telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

మొదటి క్యాబినెట్ లోనే.. మోడీ తాయిలాలు .. రైతులకు పెన్షన్, కిసాన్ యోజన..

modi campaign in mahaboob nagar

తొలిసారి నూతన క్యాబినెట్ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైంది. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ రంగానికి అదనపు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. పీఎం కిసాన్ యోజన పథకం కింద ఏటా 14.5 కోట్ల మంది రైతులకు రూ.6 వేల చొప్పున ఇవ్వనున్నారు.

దేశంలోని ప్రతి రైతుకు కిసాన్ యోజన వర్తింపచేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా చిన్న, సన్నకారు రైతుల పెన్షన్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Related posts