భూమికి చేరువలో ఓ భారీ గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. భూగోళంతో పోలిస్తే దాని పరిమాణం మూడు వేల రెట్లు ఎక్కువ. పాలపుంతలోనే ‘బీటా పిక్టోరిస్’
జనరల్ ప్రయాణికులు నిత్యం రైల్వే బుకింగ్ కౌంటర్ల వద్ద ఎదురౌతున్న సమస్య గుర్తించిన ప్రభుత్వం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే విధానాన్ని ఇకపై జనరల్ టికెట్కు విస్తరించింది.
రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడు భారీ సంస్కరణలు చేపట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ జాతీయ కమిటీ ఆదేశాలకు అనుగుణంగా దక్షిణ కన్నడ ఎంపీ నళిన్కుమార్ కటీల్
బ్యాంకులకు సంబంధించి ఆన్ లైన్ మోసాలు ఎక్కువ అవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనకు తెర తీస్తుంది. ఇక మీదట నెలవారీ వేతనమైనా, మరెవరో మీకు ఇవ్వాల్సిన
అమలాపురంలో మెడిసిన్ లో పీజీ చేస్తున్న యువతిని ఓ యువకుడు కిడ్నాప్ చేయబోగా, ఆమె చాకచక్యంతో తప్పించుకుంది. ఇక్కడి కిమ్స్ వైద్య కాలేజీలో అనపర్తి ప్రాంతంలో ఓ
బికినీ ఎయిర్లైన్స్ గా పేరుగాంచిన వియత్నాంకు చెందిన ఎయిర్ లైన్స్ సంస్థ ఇండియా-వియత్నాం మధ్య ప్రత్యేక సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. డిసెంబరు ఆరో తేదీ నుంచి న్యూఢిల్లీ-హోచిమిన్
బీజేపీ రాష్ట్రంలో థానేసర్ నియోజకవర్గంలో నిర్వహించిన జన ఆశీర్వాద యాత్ర అశ్లీల నృత్యాలతో హోరెత్తింది. యాత్ర హతీరా గ్రామానికి చేరుకున్నాక బీజేపీ నేతలు సభ ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ యువకుడు అబ్దుల్ వహాబ్ పొట్టకూటికోసం దుబాయ్ వెళ్లి పనిచేసుకుంటున్నాడు. తాజాగా అబ్దుల్ అదృశ్యం అవడం కలకలం రేపింది. గత ఎనిమిది నెలులుగా తమ కుమారుడి ఆచూకీ
జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను జాతీయ మైనార్టీ స్కాలర్షిప్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. పోస్ట్మెట్రిక్, ప్రీ -మెట్రిక్, మెరిట్ కమ్