ప్రకృతి ఒడిలో ఎంతో పచ్చదనంతో ప్రశాంతంగా ఉండే కోనసీమ ఇప్పుడు కరోనా మహమ్మారితో ఉలిక్కిపడుతోంది. కరోనా కోనసీమను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కోనసీమలో లాక్ డౌన్ ను
తెలంగాణలో తొలిసారి పండించిన ఆపిల్ పండ్లను సీఎం కేసీఆర్కు కొమురం భీం జిల్లా కెరమెరి రైతు కేంద్రె బాలాజీ అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
‘ఎఫ్-2’, ‘వెంకీ మామ’ సినిమాలతో అద్భుత విజయాలను అందుకున్న వెంకీ ఇప్పుడు ‘నారప్ప’ చిత్రంతో ముందుకురానున్నారు. తమిళ హిట్ ‘అసురన్’కు తెలుగు రీమేక్ ‘నారప్ప’. ఇటీవల ఫస్ట్లుక్
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ రూపొందుతోంది. ఈ సినిమాను దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్
బాలీవుడ్ బ్యూటి అనుష్క శర్మ నిర్మించిన ఫస్ట్ వెబ్ సిరీస్ ‘పాతాళ్లోక్’. ‘పాతాళ్లోక్’ రిలీజైనప్పటి నుంచి దాని చుట్టూ వివాదాలు చెలరేగాయి. ఇందులోని ఓ సీన్ లో
ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడే ఆధార్ కార్డు ఇప్పుడు క్షవరం చేయించుకునేందుకు కూడా ఉపయోగపడనుంది. రోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆధార్ కార్డును సెలూన్లకు కూడా
మెగాస్టార్ పవన్ కళ్యాణ్, అలీకి మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. లాక్డౌన్ సందర్భంగా అలీ కొన్ని ఛానెల్స్లో లైవ్లో పాల్గొంటున్నారు. ఇంటర్వ్యూలో ఇస్తున్నారు. లాక్డౌన్లో