పాప్ క్వీన్ మడోన్నా సంగీత ప్రపంచంలో ఓ సంచలనం. ఊపైన పాటలతో.. కుర్రకారును హీటెక్కించే తన స్టెప్పులతో అద్భుతమైన ప్రదర్శనలిస్తూ ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. అలా కోట్లాది మంది
అవునండీ… నిజంగానే చెట్టుపై ల్యాండ్ అయ్యింది ఓ విమానం… విమానంలో సాంకేతిక లోపం రావడంతో అమెరికాలో జాన్ గ్రెగొరి అనే పైలట్ అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేయాల్సిన
ప్రింటింగ్ ప్రెస్ చేసిన పొరపాటుతో సిడ్నీకి చెందిన డైలీ ఫొటోగ్రాఫ్ వార్తాపత్రికలో ప్రత్యర్థి కంపెనీకి చెందిన రెండు టాబ్లాయిడ్ వార్తలు అనుకోకుండా ప్రింట్ అయ్యాయి. ఈ పొరపాటును
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితులకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు ఫిలింనగర్ దైవసన్నిధానంలో విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక, రాజకీయ అంశాలపై కేసీఆర్ చర్చించినట్లు
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాలకు సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఆయన పలువురు
శ్రీలంకలో ఈస్టర్ పండుగ సందర్భంగా ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో 359 మంది అసువులు బాసిన విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడెక్కడ ఎలాంటి ఉగ్రముప్పు ముంచుకొస్తుందో అని భారత్
బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం ఈ ఉదయం తీవ్ర వాయుగుండంగా మారింది. సాయంత్రానికి అది మరింత తీవ్రం కానున్నట్టు వాతావరణశాఖ తెలిపింది.ఇది సోమవారానికి తీవ్ర
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు పోటేత్తారు. స్వామి వారిని దర్శించుకునే భక్తులు 25 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
శ్రీలంకలో వరుస పేలుళ్లతో మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదులు అటువంటి బీభత్సాన్ని సృష్టించేందుకు సముద్ర మార్గం గుండా భారత్లోకి ప్రవేశించారని కేంద్ర నిఘా సంస్థ (ఐబీ) హెచ్చరికలు