telugu navyamedia

సామాజిక

మెక్ డొనాల్డ్స్ చికెన్ వింగ్స్ లో కోడి ఈకలు

vimala p
మెక్ డొనాల్డ్స్ పై గతంలో పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రెస్టరెంట్‌లో కొనుగోలు చేసిన చికెన్ వింగ్స్‌లో కోడి ఈకలు వచ్చాయంటూ బీజింగ్‌లో

60 ఏళ్ళ వయసులో… అందాలతో వెర్రెత్తిస్తున్న మడోన్నా

vimala p
పాప్ క్వీన్ మడోన్నా సంగీత ప్రపంచంలో ఓ సంచలనం. ఊపైన పాటలతో.. కుర్రకారును హీటెక్కించే తన స్టెప్పులతో అద్భుతమైన ప్రదర్శనలిస్తూ ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. అలా కోట్లాది మంది

చెట్టుపై ల్యాండైన విమానం…!?

vimala p
అవునండీ… నిజంగానే చెట్టుపై ల్యాండ్ అయ్యింది ఓ విమానం… విమానంలో సాంకేతిక లోపం రావడంతో అమెరికాలో జాన్ గ్రెగొరి అనే పైలట్ అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేయాల్సిన

ప్రింటింగ్ ప్రెస్ పొరపాటు… ఒక వార్తా పత్రికలో మరో సంస్థకు సంబంధించిన వార్తలు

vimala p
ప్రింటింగ్ ప్రెస్ చేసిన పొరపాటుతో సిడ్నీకి చెందిన డైలీ ఫొటోగ్రాఫ్ వార్తాపత్రికలో ప్రత్యర్థి కంపెనీకి చెందిన రెండు టాబ్లాయిడ్‌ వార్తలు అనుకోకుండా ప్రింట్ అయ్యాయి. ఈ పొరపాటును

అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతాం: అమృత

vimala p
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ పరువు హత్య కేసులో నిందితులకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన

ఫిలింనగర్ లో విశాఖ పీఠాధిపతిని కలిసిన కేసీఆర్

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు ఫిలింనగర్ దైవసన్నిధానంలో విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక, రాజకీయ అంశాలపై కేసీఆర్‌ చర్చించినట్లు

రీ కౌంటింగ్‌ పై ఇంటర్ బోర్డు కార్యదర్శి కీలక నిర్ణయం

vimala p
తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాలకు సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఆయన పలువురు

పలు రైళ్లలో బాంబులు.. పోలీసులకు అజ్ఞాత వ్యక్తి ఫోన్!

vimala p
శ్రీలంకలో ఈస్టర్‌ పండుగ సందర్భంగా ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో 359 మంది అసువులు బాసిన విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడెక్కడ ఎలాంటి ఉగ్రముప్పు ముంచుకొస్తుందో అని భారత్

దూసుకొస్తున్న ఫణి.. వాతావరణ శాఖ హెచ్చరిక

vimala p
బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం ఈ ఉదయం తీవ్ర వాయుగుండంగా మారింది. సాయంత్రానికి అది మరింత తీవ్రం కానున్నట్టు వాతావరణశాఖ తెలిపింది.ఇది సోమవారానికి తీవ్ర

భక్తులతో తిరుమల కిటకిట .. శ్రీవారి దర్శనానికి 10 గంటలు

vimala p
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు పోటేత్తారు. స్వామి వారిని దర్శించుకునే భక్తులు 25 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర.. భారత్ లో హై అలర్ట్‌!

vimala p
శ్రీలంకలో వరుస పేలుళ్లతో మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదులు అటువంటి బీభత్సాన్ని సృష్టించేందుకు సముద్ర మార్గం గుండా భారత్‌లోకి ప్రవేశించారని కేంద్ర నిఘా సంస్థ (ఐబీ) హెచ్చరికలు