తెలంగాణలోని విద్యుత్ శాఖలో వివిధ పోస్టుల భర్తీకి రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్) ఇటీవల నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల
ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా సంక్రాంతి పండగను పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన 5వ అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. తెలంగాణ
తెలుగు వారికి అతిపెద్ద పండగ సంక్రాంతి. దేశంలో కూడా వివిధ పేర్లతో ఈ సంక్రాంతిని జరుపుకుంటారు. ఒక్కో రాష్ట్రంలో ఓక్కో పేరుతో ఈ పండుగను పిలుస్తారు. తెలుగు
భోగి పండుగ సందర్భంగా మండలంలోని పొన్నాం గ్రామంలో శ్రీకేశవస్వామి వారి ఆలయంలో గోదా కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ధనుర్మాసం మెలుకొలుపు కమిటీ ఆధ్వర్యంలో నెల రోజులు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సాంప్రదాయానికి నిలువుటద్దం, అలా మరో పండగ జరపరంటే అతిశయోక్తికాదు. పండగంటే పండగేకాదు.. సందడికి మరో పేరు అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో
ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. పలువురు ప్రముఖులు కూడా ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్గొంటూ.. సంస్కృతీ-సాంప్రదాయాలపై నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
మేడారం మహా జాతరకు ముందే సమ్మక్క, సారక్కల మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఆదివారం ఒక్కరోజే ములుగు జిల్లా మేడారానికి 3లక్షలమంది భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది.
సీఏఏ వలన భారత్లో ఏ ఒక్కరి పౌరసత్వం రద్దుకాదని, పొరుగు దేశాలలో హింసకు గురవుతున్న ప్రజల్ని ఆదుకునేందుకు సీఏఏ తీసుకొచ్చామని ప్రధానమంత్రి మోడీ స్పష్టం చేశారు. దీనివల్ల
శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలను ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం (12వ తేదీ) నుంచి శనివారం (18వతేదీ) వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామి,
నేటికీ స్వామీ వివేకానందుడి బోధనలు అనుసరణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. జాతీయ యువజన దినోత్సవాన్నిపురస్కరించుకుని కేంద్ర సమాచార ప్రసారశాఖ, రీజినల్ అవుట్రీచ్ బ్యూరో వివేకవర్ధిని ఆర్ట్స్, కామర్స్,
సంక్రాంతి పండగకు స్వస్థలాలకు వెళ్ళేందుకు రైళ్లలో, బస్సుల్లో ప్రయాణీకుల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి