మద్రాసు హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులకు కరోనా పాజిటివ్ రావడంతో హైకోర్టును మూసివేశారు. ఇకపై ఇంటి నుంచే కేసుల విచారణ జరుగుతుందని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలను జరిపించేందుకు
కరోన వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తమ పిల్లలను స్కూళ్లకు పంపాలంటేనే తల్లిదండ్రులు జంకుతున్నారు. జూలై 1 నుంచి దశలవారీగా పాఠశాలలను తెరిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పేద ముస్లింల అంత్యక్రియలకు సాయం అందించాలని తెలంగాణ వక్ఫ్ బోర్డు నిర్ణయించింది. పేద ముస్లిం కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు రూ.5 వేల సాయం అందించాలని బోర్డు
కోర్టు ఆదేశాల మేరకు విశాఖపట్నం ప్రభుత్వ మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జ్ అయిన డాక్టర్ సుధాకర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. నగరంలోనే ఓ రహస్య ప్రాంతంలో ఆయన
బంగాళాఖాతంలో పలు ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయి. దీని ప్రభావంతో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. రెండు రోజుల్లో కోస్తాంధ్ర, సీమలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించే
ఈ నెల 11వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి సాధారణ భక్తులను అనుమతించనున్నారు. ఇందుకోసం టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దూరప్రాంతాల నుంచి భక్తులెవరూ తొందరపడి
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. దీంతో ఆసుపత్రుల్లో కరోనా రోగులకు బెడ్ల కొరత ఏర్పడింది. ఇకపై వచ్చే రోగులకు చికిత్స చేసేందుకు
తెలంగాణలో పదోతరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అధికారులతో అత్యవసరంగా సమావేశమైన ముఖ్యమంత్రి
తెలంగాణలో టెన్త్ పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి మినహా రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు నిర్వహణకు అనుమతినిచ్చింది. కరోనా వైరస్
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరోనా వైరస్తో మృతి చెందాడన్న వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. దావూద్, అతడి భార్య మెహజబీన్ కరోనా బారిన