telugu navyamedia

సామాజిక

కరోనా ఎఫెక్ట్..హైకోర్ట్ మూసివేత!

vimala p
మద్రాసు హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులకు కరోనా పాజిటివ్ రావడంతో హైకోర్టును మూసివేశారు. ఇకపై ఇంటి నుంచే కేసుల విచారణ జరుగుతుందని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలను జరిపించేందుకు

జియో మరో బంపర్ ఆఫర్!

vimala p
టెలీకాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. విభిన్న రకాల కంటెంట్ కు నెలవైన డిస్నీ హాట్ స్టార్ వీఐపీ సబ్

విద్యుత్తు బిల్లులతో వినియోగదారులకు షాక్!

vimala p
లాక్ డౌన్ కారణంగా రెండు నెలల పాటు కరెంట్ బిల్లుల రీడింగ్ నమోదు చేయని తెలంగాణ విద్యుత్తు శాఖ సిబ్బంది ఇప్పుడు ఇంటింటికీ తిరిగి రీడింగ్ తీస్తుండగా

స్కూళ్లు వద్దని ఆన్ లైన్ లో పిటిషన్!

vimala p
కరోన వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తమ పిల్లలను స్కూళ్లకు పంపాలంటేనే తల్లిదండ్రులు జంకుతున్నారు. జూలై 1 నుంచి దశలవారీగా పాఠశాలలను తెరిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పేద ముస్లింల అంత్యక్రియలకు రూ.5 వేల సాయం: వక్ఫ్‌ బోర్డు

vimala p
పేద ముస్లింల అంత్యక్రియలకు సాయం అందించాలని తెలంగాణ వక్ఫ్‌ బోర్డు నిర్ణయించింది. పేద ముస్లిం కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు రూ.5 వేల సాయం అందించాలని బోర్డు

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్.. అజ్ఞాతంలోకి డాక్టర్ సుధాకర్!

vimala p
కోర్టు ఆదేశాల మేరకు విశాఖపట్నం ప్రభుత్వ మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జ్ అయిన డాక్టర్ సుధాకర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. నగరంలోనే ఓ రహస్య ప్రాంతంలో ఆయన

ఎల్లుండి నుంచి విస్తారంగా వర్షాలు!

vimala p
బంగాళాఖాతంలో పలు ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయి. దీని ప్రభావంతో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. రెండు రోజుల్లో కోస్తాంధ్ర, సీమలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించే

పరిమిత సంఖ్యలో శ్రీవారి దర్శనానికి అనుమతి

vimala p
ఈ నెల 11వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి సాధారణ భక్తులను అనుమతించనున్నారు. ఇందుకోసం టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దూరప్రాంతాల నుంచి భక్తులెవరూ తొందరపడి

ఢిల్లీ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు బెడ్ల కొరత!

vimala p
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. దీంతో ఆసుపత్రుల్లో కరోనా రోగులకు బెడ్ల కొరత ఏర్పడింది. ఇకపై వచ్చే రోగులకు చికిత్స చేసేందుకు

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదా

vimala p
తెలంగాణలో పదోతరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అధికారులతో అత్యవసరంగా సమావేశమైన ముఖ్యమంత్రి

జీహెచ్‌ఎంసీ మినహా..టెన్త్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

vimala p
తెలంగాణలో టెన్త్ పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి మినహా రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు నిర్వహణకు అనుమతినిచ్చింది. కరోనా వైరస్‌

దావూద్‌ మృతి చెందినట్టు మీడియాలో కథనం..!

vimala p
అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం కరోనా వైరస్‌తో మృతి చెందాడన్న వార్తలు సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. దావూద్‌, అతడి భార్య మెహజబీన్‌ కరోనా బారిన