అమెరికాలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
భారత్ మరోమారు పాక్ సైన్యానికి బుద్ధి చెప్పింది. పాక్ కమాండో ఆపరేషన్ను భగ్నం చేసిన భారత సైన్యం ఏడుగురిని హతమార్చింది. ఆ దేశానికి చెందిన బోర్డర్ యాక్షన్
జమ్ముకశ్మీర్లో గడిచిన 36 గంటల్లో రెండు వేర్వేరు సంఘటనల్లో నలుగురు ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసినట్లుగా భద్రతాదళాలు పేర్కొన్నాయి. వీరిలో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ఒక
రద్దీగా ఉన్న రోడ్డుపై విమానం ఎమర్జెన్సీ లాండింగ్ అయిన ఈ ఘటన గురువారం వాషింగ్టన్లో చోటుచేసుకుంది. నాలుగు లేన్ల బిజీ రోడ్డుపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అక్కడ
దుబాయి మెట్రో స్టేషన్లో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నైజీరియన్కు దుబాయి కోర్టు గురువారం మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఫిలిపినాకు చెందిన 23 ఏళ్ల