గేల్ సాల్సెడో (18) అనే యువకుడు అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని మేసన్ సిటీలో నివాసముంటున్నాడు. రెండు రోజుల క్రితం గేల్ తన కారులో కాలేజ్కు వెళ్తుండగా.. దారి
ఆన్ లైన్ లాటరీ టికెట్లు కొని ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం, సిద్ధేరి సమీపంలోని సలామత్
మొన్నటివరకు చుక్కలనంటిన ఉల్లి ధరలు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి. దాదాపు కిలో రూ. 220 పలికిన ఉల్లి ధర ప్రస్తుతం గణనీయంగా తగ్గినప్పటికీ ఇంకా సెంచరీకి చేరువలో
అనాజ్ మండీ ప్రమాదంలో 43 మంది కూలీలు విగతజీవులుగా మారారు. ఆ ఐదంతస్తుల భవనంలో అనుమతి తీసుకోకుండా ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారని విచారణలో తేలింది. ఎలాంటి భద్రత చర్యలు
మందుబాబులు పాఠశాలని ఏకంగా పానశాల కింద మార్చేశారు. రాత్రి పూట పాఠశాలలో ఫుల్లుగా మందు తాగుతూ చిందులేస్తున్నారు. ఈ ఘోరం మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ జిల్లా
సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని కాలేజీకి వెళ్లిన ఓ డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైన ఘటన హైదరాబాద్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చప్పల్ బజార్కు చెందిన కీర్తన (22) మాసబ్ట్యాంక్
నగరంలోని బంజారాహిల్స్లో ఘోరం చోటుచేసుకుంది. సయీద్ నూర్ అనే రౌడీషీటర్ను నలుగురు వ్యక్తులు దారుణంగా హతమార్చారు. అనంతరం నిందితులు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. ఈ ఘటనకు పాతకక్షలే
ఢిల్లీలో నిర్భయ కేసులో దోషులకి ఉరి శిక్ష అమలు చేయడానికి ఏర్పాట్లు దాదాపు పూర్తిఅయ్యాయి. బీహార్ బక్సర్ జైలు నుంచి ఉరితాళ్లను తీసుకువచ్చారు. ఉరికంబంపై శిక్ష అమలు
ఇటీవల పలుమార్లు శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా చేస్తున్న ముఠాలను పట్టుకుంటున్నారు అధికారులు, అయినా నేడు మరో ముఠా పట్టుబడింది. ఇటివల డీఆర్ఐ అధికారులు దాడులను
వయాగ్రా.. మనుషులు లైంగిక సామర్థ్యం పెరగడానికి వాడతారు. అయితే ఐర్లాండ్లో ఫిజర్ అనే ఫార్మా కంపెనీ శుద్ధి చేయని 755 టన్నుల వయాగ్రాలను చెరువులో వేయడంతో అక్కడి
లైవ్లో రిపోర్టింగ్ చేస్తున్న జార్జీయాకు చెందిన ఓ మహిళ జర్నలిస్ట్కు ఊహించని పరిణామం ఎదురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్