మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో
భారత విపణిలో జర్మనీకి చెందిన లగ్జరీ కార్లను తయారీ చేసే ఆటోమొబైల్ దిగ్గజం ‘ఆడి’.. ఇప్పుడు సరికొత్త ఎడిషన్ కారును ప్రవేశపెట్టింది. ‘ఆడీ ఎ6’ మోడల్ కారుకు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై అత్యధిక సుంకాలు విధిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో సంచలన ప్రకటనకు సిద్ధమయ్యారు. ఎలాంటి
అప్పట్లో అంబాసిడర్ కారు భారత రోడ్లపై జోరుగా పరుగులు తీస్తున్న కాలంలో, సరికొత్తగా ఎంట్రీ ఇచ్చింది మారుతీ జిప్సీ. అప్పటికి అంబాసిడర్లు, ఫియట్ కార్లు చూసిన భారత
అమెజాన్ ఇండియా, కేరళ ప్రభుత్వం అమలుచేస్తున్న పేదరిక నిర్మూలన కార్యక్రమం, మహిళా సాధికారతకు నిర్దేశించిన కుడుంబశ్రీ విభాగంతో ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వంతో కలిసి అమెజాన్ సహేలి పథకాన్ని
వివో మరో సరికొత్త స్మార్ట్ఫోన్ ‘వివో ఐక్యూ’ ను తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో అతిపెద్ద డిస్ప్లేను ఏర్పాటు చేశారు. అధునాతన ప్రాసెసర్, ర్యామ్లను ఈ
మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో
భారత టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ వినియోగదారులకు ఇక ఉచిత ఇంటర్నెట్ సేవలు లభించనున్నాయి. శుక్రవారం నుంచి 30
తనకంటూ అన్నిటిలో ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనా, సోషల్ మీడియా యాప్ ‘టిక్ టాక్’ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి యూత్ లో విపరీతమైన
ఇవ్వాల్టి పరిస్థితులలో అందరికీ ఉద్యోగ అవకాశం కల్పించడం అసాధ్యం. ఇక ఖాళీగా ఉండటం ఎందుకు ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటే, మొదట వచ్చే ప్రశ్న.. పెట్టుబడి. అంత