నేటికీ వరుసగా నాలుగో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తడంతో పాటు ఈ ఏడాది మంచి వర్షపాతం నమోదవుతుందనే వాతావరణ శాఖ
మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో
ఇన్ఫ్రా రంగ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ), ఇది దేశంలోనే అత్యుత్తమ యజమానిగా 2018లో ఫోర్బ్స్ చేత గుర్తించబడింది. ఈ సందర్భంగా ఉద్యోగార్థులకు
నేటి నుంచి ఉద్యోగులు తలపెట్టిన నిరవధిక సమ్మె తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. తమకు బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె చెప్పాలనుకున్న,
ఇటీవల సామజిక మాధ్యమాలలో ముఖ్యంగా ఆన్ లైన్ అమ్మకపు వెబ్ సైట్ లలో అతి తక్కువ ధరకు వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు విక్రయిస్తామంటూ సైబర్చీటర్లు అమాయకులను బోల్తా
మితిమీరిన ఆఫర్లు ప్రకటించి దివాళా దిశగా వెళుతున్న జెట్ ఎయిర్వేస్ వివాదం ముదురుతోంది. ఈ రోజు నుంచి నుంచి జెట్ ఎయిర్వేస్ పైలట్లు ధర్నాకు దిగనున్నారు. తమకు
టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ స్మార్ట్ఫోన్ యూజర్ల కోసం కొత్తగా ఇ-బుక్స్ యాప్ను తాజాగా లాంచ్ చేసింది. ఇందులో 70వేలకు పైగా పుస్తకాలను పుస్తక ప్రియుల కోసం
నేడు హువావే.. మేట్బుక్ ఇ2019-కన్వర్టబుల్ పీసీని విడుదల చేసింది. ఇందులో 4జీ ఎల్టీఈకి సపోర్ట్ను అందిస్తున్నారు. స్నాప్డ్రాగన్ 850 ప్రాసెసర్ను ఇందులో ఏర్పాటు చేశారు. ఈ పీసీని
స్మార్ట్ఫోన్ ఉపయోగిస్తున్నవారికి దాదాపు ‘గూగుల్ పే’ యాప్ గురించి తెలిసే ఉంటుంది. డబ్బులు చెల్లింపులు, స్వీకరించడం కోసం ఈ యాప్ను ఎక్కువగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే