telugu navyamedia

వ్యాపార వార్తలు

ఎస్‌బీఐ బంపర్ ఆఫర్… హోమ్ లోన్స్ చౌక వడ్డీకే…!!

vimala p
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. ఎస్‌బీఐ తాజాగా నిర్ణయంతో కస్టమర్లకు ముందుగానే దీపావళి

మొబైల్ ఫోన్లపై .. అమెజాన్ ఫెస్టివల్ ఆఫర్..

vimala p
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ద్వారా వినియోగదారులపై మునుపెన్నడూ లేని ఆఫర్లను అందిస్తున్న అమెజాన్ ఇప్పుడు మళ్లీ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ పేరిట మరో ఆఫర్ సేల్

రిలయెన్స్ జియో సరికొత్త ఆఫర్

vimala p
ప్రముఖ టెలికాం సంస్థ రిలయెన్స్ జియో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. దసరా, దీపావళి పండగల సందర్భంగా 1500 రూపాయలు ఉన్న ఫోన్ ను 699కే ఇవ్వనున్నట్లు తెలిపింది.

బంపర్ ఆఫర్… రూ..777కే బైక్…!

vimala p
సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా తన టూవీలర్లపై అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. పండుగ సీజన్ నేపథ్యంలో విక్రయాలు పెంచుకునేందుకు సూపర్ డిస్కౌంట్ అందిస్తోంది. టూవీలర్ కొనుగోలుదారులు తక్షణ రుణ

ఉచితంగా స్మార్ట్ ఫోన్లు… ఎస్‌బీఐ బంపర్ ఆఫర్…!

vimala p
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న వారికి దీపావళి బంపరాఫర్

భారత్‌లో విడుదలైన బెనెల్లీ లేటెస్ట్ బైక్

vimala p
బెనెల్లీ తన లేటెస్ట్ బైక్ లియోన్సినో 250ని భారత్‌లో విడుదల చేసింది. రూ.6,000 చెల్లింపుతో బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ సొమ్ము పూర్తిగా రిఫండబుల్ అని బెనెల్లీ

శాంసంగ్ గెలాక్సీ ఎ20ఎస్ భారత్‌లో విడుదల

vimala p
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ20ఎస్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ

దిగివస్తున్న .. బంగారం ధరలు..

vimala p
గ్లోబల్ మార్కెట్ లో బలిహీనమైన ట్రెండ్ తో ఉన్న జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో ధరపై ప్రతికూల ప్రభావం చూపడంతో బంగారం ధర భారీగా

బైక్ కంపెనీల పండుగ ఆఫర్లు..బజాజ్, యమహాపై భారీ తగ్గింపు!

vimala p
బైక్ కంపెనీలు భారీ తగ్గింపుతో పండుగ ఆఫర్లు ప్రకటించాయి. బజాజ్ ఆటో, యమహా ఇండియా కంపెనీలు వాటి పలు మోడళ్లపై ధరలను తగ్గించాయి. యమహా మోటార్ ఇండియా

జియో నిర్ణయంతో టెలికాం సంస్థల రింగ్ రగడ.. ఇకపై కాల్స్ రింగింగ్ 25 సెకన్లే!

vimala p
ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లయిన జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ల మధ్య రింగ్ రగడ తీవ్రస్థాయికి చేరుకుంది. టెలికాం రంగంలో జియో తీసుకున్న తాజా నిర్ణయంతో

ఖాతాదారులకు ఎస్‌బీఐ షాక్‌.. మైక్రో ఏటీఎం వినియోగంపై పరిమితి

vimala p
అతిపెద్ద వాణిజ్య బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు షాకిచ్చింది. మైక్రో ఏటీఎం వినియోగంపై పరిమితి విధించింది. నెలకు ఒక్కసారి మాత్రమే ఇతర

బజాజ్ సరికొత్త ఆఫర్.. రూ.599 పెడితే రూ.2 లక్షలు!

vimala p
ప్రముఖ కంపెనీ బజాజ్ మరో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. మన జేబులో నుంచి వాలెట్ లేదా పర్స్ దొంగలించబడ్డప్పుడు ఈ ఆఫర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వాలెట్‌ను మనం