telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ఖాతాదారులకు ఎస్‌బీఐ షాక్‌.. మైక్రో ఏటీఎం వినియోగంపై పరిమితి

sbi logo

అతిపెద్ద వాణిజ్య బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు షాకిచ్చింది. మైక్రో ఏటీఎం వినియోగంపై పరిమితి విధించింది. నెలకు ఒక్కసారి మాత్రమే ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పించింది. ఇప్పటి వరకు ఈ అవకాశం మూడుసార్లు ఉండేది. తాజా నిర్ణయంతో ఖాతాదారులు తీవ్ర నిరాశకు గురవుతారు. ప్రభుత్వ డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ స్కీమ్‌లో భాగస్వామ్యం కాని ఖాతాదారులు మాత్రం నెలకు ఐదు లావాదేవీలు వినియోగించుకోవచ్చు. 

Related posts